ఇంట్లో భోజనం చేసి తల్లిని పరామర్శించి ఈడీ ఆఫీసుకు వచ్చిన రాహుల్

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (17:00 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ ఆర్థిక అవకతవకల కేసులో విచారణ జరిపేందుకు ఈడీ అధికారులు రాహుల్‌తో పాటు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సమన్లు జారీచేసింది. అయితే, సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె హాజరుకాలేక పోయారు. 
 
కానీ రాహుల్ గాంధీ మాత్రం సోమవారం ఈడీ విచారణకు వచ్చారు. ఉదయం 11.30 గంటలకు కార్యాలయానికి రాగా, ఆయనను ఈడీ అధికారులు 3 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనం చేసేందుకు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. 
 
దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన రాహుల్.. అక్కడ భోజనం చేసి ఆ తర్వాత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సోనియా గాంధీని పరామర్శించారు. అక్కడ నుంచి మళ్లీ ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారుల విచారణకు హాజరయ్యారు. దీంతో రాహుల్ వద్ద మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments