Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొంగు చికెన్‌ను వండిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (20:24 IST)
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవలే తెలంగాణను దాటుకుని మహారాష్ట్రలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బొంగు చికెన్‌ని వండారు. 
 
తెలంగాణ ప్రజలతో కలిసి బొంగు చికెన్ వండిన ఆయన బొంగు చికెన్‌ను తానే అందరికీ వడ్డించి తాను టేస్ట్ చేశారు. ఈ అరుదైన ఘటనకు చెందిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 
 
తెలంగాణ యాత్ర ముగిస్తున్న సందర్భంగా టీపీసీసీ నేతలతో పాటు గిరిజనులతోనూ రాహుల్ గాంధీ పొలాల మధ్యన భేటీ అయ్యారు. ఆపై బొంగు చికెన్ టేస్ట్ చేశారు. 
 
మసాలా దట్టించిన చికెన్‌ను తన చేతిలోకి తీసుకున్న రాహుల్ గాంధీ… దానిని అప్పటికే సిద్ధం చేసిన బొంగుల్లో కూర్చారు.. బొంగు కూర చేశారు. నేతలతో కలిసి బొంగుల్లో నుంచి చికెన్‌ను బయటకు తీసిన రాహుల్, గిరిజనుల్లో స్వయంగా వడ్డించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments