Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశీయ అమ్మాయిల కోసం రబ్రీదేవి గాలింపు... ఎందుకో తెలుసా?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి దేశీయ అమ్మాయిల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పబ్బులు, మాల్స్‌కెళ్లే అమ్మాయిలు వద్దనే వద్దని ఆమె భీష్మించి కూర్చొన్నారు. ఇంతకీ దేశీయ అమ్మాయిల కోసం రబ్రీదేవి ఎందుకు గా

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (09:21 IST)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి దేశీయ అమ్మాయిల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పబ్బులు, మాల్స్‌కెళ్లే అమ్మాయిలు వద్దనే వద్దని ఆమె భీష్మించి కూర్చొన్నారు. ఇంతకీ దేశీయ అమ్మాయిల కోసం రబ్రీదేవి ఎందుకు గాలిస్తున్నారో తెలుసా? 
 
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌ దంపతులకు ఉన్న భారీ సంతానంలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లీడు సమయం వచ్చింది. వారికోసం అచ్చమైన గ్రామీణ అమ్మాయిలను చూస్తున్నట్టు లాలు సతీమణి రబ్రీదేవి వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ... బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్వి ప్రసాద్ యాదవ్‌లకు వివాహ సమయం దగ్గర పడిందని భావించిన ఆమె వారి కోసం మాల్స్‌కు వెళ్లే అమ్మాయిలను కాకుండా గ్రామీణ యువతులను చూస్తున్నట్టు తెలిపారు. 
 
తనకు సినిమాలకు, మాల్స్‌కు, షికార్లకు వెళ్లే అమ్మాయిలు నచ్చరన్నారు. తన తర్వాత ఇంటిని జాగ్రతగా చూసుకునే అమ్మాయిలు కావాలని, పెద్దలను గౌరవించగలగాలని, తనలాగా బయట పనులను చక్కదిద్దుకునే అమ్మాయిలే తనకు కోడళ్లుగా సరిపోతారని రబ్రీ చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments