Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుస్తుల దుకాణంలో కొండచిలువ.. గంటన్నర తర్వాత ఏమైంది?

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (13:48 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని లాల్‌కుర్తి పీఠ్ ప్రాంతంలోని ఒక వస్త్ర దుకాణంలో సుమారు 14 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వెంటనే షాపు యజమాని రవికుమార్ తన ఉద్యోగులు, కస్టమర్లతో కలిసి దుకాణాన్ని ఖాళీ చేయించి మీరట్ అటవీ శాఖకు సమాచారం అందించారు. 
 
ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ..,తన కస్టమర్లలో ఒకరు దుకాణంలో కొండ చిలువ వుండటాన్ని గుర్తించారని చెప్పాడు. దీంతో అందరూ భయాందోళనకు గురై దుకాణం నుంచి బయటికి వెళ్లిపోయారు. తాము కూడా షాపు బయట వుండి.. అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చాం. దాదాపు గంటన్నర పోరాటం తర్వాత కొండచిలువను అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
షాప్‌లోని బట్టల రాక్‌పై కొండచిలువ జారిపోతున్నట్లు వీడియోలో ఉంది. మీరట్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కొండచిలువను రక్షించి సురక్షితంగా తిరిగి దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments