Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోయాబీన్స్‌ చెడిపోకుండా మాత్రలు.. అలానే వండిశారు.. 60మందికి?

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (11:37 IST)
పంజాబ్, కనోటా ప్రాంతంలో నివసిస్తున్న కార్మికుల 60 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. హొబళి శివారులో అల్పసంఖ్యాక సంక్షేమ శాఖకు చెందిన మొరార్జీదేశాయ్‌ వసతి పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 
 
సోమవారం ఉదయం అల్పాహారంగా వెజిటబుల్‌ పలావ్‌ వడ్డించారు. తిన్న కొద్దిసేపటికే పలువురు అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది వాంతులు చేసుకున్నారు. తక్షణం టిఫిన్‌ వడ్డించడం ఆపేసి వైద్యులకు సమాచారం అందించారు. 60 మందిలో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కానీ వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వెజిటబుల్‌ పలావ్‌ కోసం ఉపయోగించిన సోయాబీన్స్‌ చెడిపోకుండా మాత్రలు ఉంచారు. వండేటప్పుడు మాత్రలు తొలగించకపోవడంతోనే అస్వస్థతకు కారణమని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments