Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్ డే: పంజాబ్‌లో భారీ కుట్ర భగ్నం.. 3.79 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (11:43 IST)
రిపబ్లిక్ డేను పురస్కరించుకుని దేశంలో భారీ భద్రత కొనసాగుతోంది. రిపబ్లిక్ వేడుకల సమయంలో భారత్‌లో విధ్వంసం కలిగించేందుకు జైష్ ఏ మహ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్, లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్ర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. 
 
ఇటీవల ఢిల్లీలో ఓ ప్రాంతంలో కూడా పేలుడు పదార్థాలు దొరకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే భద్రతా బలగాలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు నిఘాను పటిష్ట పరుస్తున్నాయి.
 
తాజాగా పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్ గురుదాస్ పూర్‌లో ఓ గ్రెనెడ్ లాంఛర్, 3.79 కిలోల ఆర్డీఎక్స్, 9 డిటోనేటర్లు, 2 సెట్ల టైమర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
పాకిస్థాన్‌కు చెందిన సిక్ యూత్ ఫెడరేషన్ నుంచి ఈ పేలుడు పదార్థాలు భారత్‌కు చేరి ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. టెర్రరిస్టులతో లింకులు ఉన్నా మల్కీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments