Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్ డే: పంజాబ్‌లో భారీ కుట్ర భగ్నం.. 3.79 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (11:43 IST)
రిపబ్లిక్ డేను పురస్కరించుకుని దేశంలో భారీ భద్రత కొనసాగుతోంది. రిపబ్లిక్ వేడుకల సమయంలో భారత్‌లో విధ్వంసం కలిగించేందుకు జైష్ ఏ మహ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్, లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్ర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. 
 
ఇటీవల ఢిల్లీలో ఓ ప్రాంతంలో కూడా పేలుడు పదార్థాలు దొరకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే భద్రతా బలగాలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు నిఘాను పటిష్ట పరుస్తున్నాయి.
 
తాజాగా పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్ గురుదాస్ పూర్‌లో ఓ గ్రెనెడ్ లాంఛర్, 3.79 కిలోల ఆర్డీఎక్స్, 9 డిటోనేటర్లు, 2 సెట్ల టైమర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
పాకిస్థాన్‌కు చెందిన సిక్ యూత్ ఫెడరేషన్ నుంచి ఈ పేలుడు పదార్థాలు భారత్‌కు చేరి ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. టెర్రరిస్టులతో లింకులు ఉన్నా మల్కీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments