Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్ ఆడి కారు సీజ్!

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (11:31 IST)
మహారాష్ట్రలో వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిగా ముద్రపడిన పూజా ఖేద్కర్‌కు చెందిన ఆడి కారును పూణె పోలీసులు సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించి, కారుపై బ్లూకలర్ బీకాన్ ఏర్పాటు, వీఐపీ నంబర్ ప్లేట్, 'మహారాష్ట్ర ప్రభుత్వం' అని స్టిక్కర్ అంటించుకోవడం వంటి చర్యలకు పాల్పడినందుకు కారును సీజ్ చేయడంతో పాటు రూ.26 వేల అపరాధం కూడా విధించారు. 
 
పైగా, ఆమె ట్రైనీ ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ఏకంగా 21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ.26 వేల జరిమానా కూడా విధించారు. ట్రాఫిక్ విభాగం నోటీసులు జారీచేయడంతో శనివారం రాత్రి ఖేద్కర్ కుటుంబ డ్రైవర్ కారు తాళాలు తీసుకెళ్లి చతుష్రంగి ట్రాఫిక్ పోలీస్ స్టేషనులో అప్పగించాడు. కారుకు సంబంధించిన పత్రాలు ఇంకా తమకు అందలేని పోలీసులు తెలిపారు. 34 ఏళ్ల పూజ ఖేద్కర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, దురుసు ప్రవర్తన, యూపీఎస్సీ ఎంపికలో అక్రమాలకు పాల్పడడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments