Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్ ఆడి కారు సీజ్!

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (11:31 IST)
మహారాష్ట్రలో వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిగా ముద్రపడిన పూజా ఖేద్కర్‌కు చెందిన ఆడి కారును పూణె పోలీసులు సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించి, కారుపై బ్లూకలర్ బీకాన్ ఏర్పాటు, వీఐపీ నంబర్ ప్లేట్, 'మహారాష్ట్ర ప్రభుత్వం' అని స్టిక్కర్ అంటించుకోవడం వంటి చర్యలకు పాల్పడినందుకు కారును సీజ్ చేయడంతో పాటు రూ.26 వేల అపరాధం కూడా విధించారు. 
 
పైగా, ఆమె ట్రైనీ ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ఏకంగా 21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ.26 వేల జరిమానా కూడా విధించారు. ట్రాఫిక్ విభాగం నోటీసులు జారీచేయడంతో శనివారం రాత్రి ఖేద్కర్ కుటుంబ డ్రైవర్ కారు తాళాలు తీసుకెళ్లి చతుష్రంగి ట్రాఫిక్ పోలీస్ స్టేషనులో అప్పగించాడు. కారుకు సంబంధించిన పత్రాలు ఇంకా తమకు అందలేని పోలీసులు తెలిపారు. 34 ఏళ్ల పూజ ఖేద్కర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, దురుసు ప్రవర్తన, యూపీఎస్సీ ఎంపికలో అక్రమాలకు పాల్పడడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments