Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్ ఆడి కారు సీజ్!

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (11:31 IST)
మహారాష్ట్రలో వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిగా ముద్రపడిన పూజా ఖేద్కర్‌కు చెందిన ఆడి కారును పూణె పోలీసులు సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించి, కారుపై బ్లూకలర్ బీకాన్ ఏర్పాటు, వీఐపీ నంబర్ ప్లేట్, 'మహారాష్ట్ర ప్రభుత్వం' అని స్టిక్కర్ అంటించుకోవడం వంటి చర్యలకు పాల్పడినందుకు కారును సీజ్ చేయడంతో పాటు రూ.26 వేల అపరాధం కూడా విధించారు. 
 
పైగా, ఆమె ట్రైనీ ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ఏకంగా 21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ.26 వేల జరిమానా కూడా విధించారు. ట్రాఫిక్ విభాగం నోటీసులు జారీచేయడంతో శనివారం రాత్రి ఖేద్కర్ కుటుంబ డ్రైవర్ కారు తాళాలు తీసుకెళ్లి చతుష్రంగి ట్రాఫిక్ పోలీస్ స్టేషనులో అప్పగించాడు. కారుకు సంబంధించిన పత్రాలు ఇంకా తమకు అందలేని పోలీసులు తెలిపారు. 34 ఏళ్ల పూజ ఖేద్కర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, దురుసు ప్రవర్తన, యూపీఎస్సీ ఎంపికలో అక్రమాలకు పాల్పడడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments