Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో దారుణం.. 2 నెలల మగబిడ్డను చర్చి వద్దనే వదిలేశాడు..

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (11:35 IST)
మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. భార్యకు పుట్టిన 2 నెలల బిడ్డను రోడ్డుపైనే వదిలిపెట్టి వెళ్లాడు.. ఓ భర్త. ఇందుకు అనుమానమే కారణమంటూ పోలీసుల విచారణలో తేలింది. తన భార్యకు పుట్టిన మగబిడ్డ విషయంలో అనుమానం పెంచుకున్న భర్త ఆ బిడ్డను వదిలేశాడు. తనకు పుట్టిన వాడు కాదంటూ చర్చి సమీపంలో విడిచిపెట్టేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు పసికందును గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
 
తరచూ గొడవలు జరుగుతుండటంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఇటీవలే వాళ్ల ఐదేళ్ల కొడుకు కోసం కలిశారు. రెండు నెలల క్రితం ఆ మహిళ మరో కొడుక్కి జన్మఇచ్చింది. ఈ సంతానం తనది కాదంటూ అనుమానం పెంచుకున్న భర్త వదిలించుకోవాలనుకున్నాడు. మహారాష్ట్రలోని పూణేలో చర్చి వద్ద కడ్కి అనే ప్రాంతంలో వదిలేశాడు. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన ఆ వ్యక్తిని, అతని భార్యని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments