Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 12మంది మృతి

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (21:16 IST)
Pune
మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘోటావాడె ఫటాలోని ఓ ప్రైవేటు రసాయనిక కంపెనీలో అగ్నిప్రమాదం చెలరేగడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్టు చెబుతున్నారు. మరో ఐదుగురి ఆచూకీ తెలియడం లేదు. 
 
విధి నిర్వహణలో 37 మంది ఉండగా, 20 మందిని కాపాడినట్టు అధికారులు చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే 8 అగ్నిమాపక శకటాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు కానీ, ఆస్తి నష్టం ఏమేరకు జరిగి ఉండొచ్చనేది కానీ తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments