Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రమంత్రి అమిత్ షాతో పుల్లెల గోపీచంద్ భేటీ

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (15:05 IST)
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసారు. క్రీడలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. 

 
క్రీడలకు కేంద్ర ప్రభుత్వ సహకారంపై చర్చించామని గోపిచంద్ చెప్పారు. రాజకీయ అంశాలు చర్చించలేదని ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ కోచ్ గోపి చంద్ వెల్లడించారు.

 
క్రీడకారులకు వర్తించే కేంద్ర ప్రభుత్వ పథకాలపై మంత్రివర్యులు అమిత్ షాతో చర్చించినట్లు గోపీచంద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments