Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రమంత్రి అమిత్ షాతో పుల్లెల గోపీచంద్ భేటీ

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (15:05 IST)
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసారు. క్రీడలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. 

 
క్రీడలకు కేంద్ర ప్రభుత్వ సహకారంపై చర్చించామని గోపిచంద్ చెప్పారు. రాజకీయ అంశాలు చర్చించలేదని ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ కోచ్ గోపి చంద్ వెల్లడించారు.

 
క్రీడకారులకు వర్తించే కేంద్ర ప్రభుత్వ పథకాలపై మంత్రివర్యులు అమిత్ షాతో చర్చించినట్లు గోపీచంద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments