Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రమంత్రి అమిత్ షాతో పుల్లెల గోపీచంద్ భేటీ

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (15:05 IST)
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసారు. క్రీడలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. 

 
క్రీడలకు కేంద్ర ప్రభుత్వ సహకారంపై చర్చించామని గోపిచంద్ చెప్పారు. రాజకీయ అంశాలు చర్చించలేదని ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ కోచ్ గోపి చంద్ వెల్లడించారు.

 
క్రీడకారులకు వర్తించే కేంద్ర ప్రభుత్వ పథకాలపై మంత్రివర్యులు అమిత్ షాతో చర్చించినట్లు గోపీచంద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments