Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్నోలో మాంసం అమ్మకాలపై నిషేధం

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (07:37 IST)
కరోనా భయంతో ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం విధించారు జిల్లా కలెక్టర్ అభిషేక్ ప్రకాశ్. బహిరంగ ప్రదేశాలలో చికెన్, మటన్, చేప, సెమీ కుక్డ్ మీట్ సేల్స్ నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కరోనా వచ్చిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్లు పడి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మాంసం అమ్మకాల ద్వారా కరోనా వ్యాప్తి జరగకూడదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో సేల్స్ పై ఆంక్షలు పెట్టామని చెప్పారు.

హోటళ్లు, రెస్టారెంట్లకు జనాలు భారీగా వస్తుంటారని, అక్కడ శుభ్రత పాటించాలని వాటి యాజమాన్యాలను ఆదేశించామని తెలిపారు కలెక్టర్. మాంసహారం ద్వారా కరోనా రాదని, అయితే బాగా ఉడికించి మాత్రమే తినాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments