Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్నోలో మాంసం అమ్మకాలపై నిషేధం

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (07:37 IST)
కరోనా భయంతో ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం విధించారు జిల్లా కలెక్టర్ అభిషేక్ ప్రకాశ్. బహిరంగ ప్రదేశాలలో చికెన్, మటన్, చేప, సెమీ కుక్డ్ మీట్ సేల్స్ నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కరోనా వచ్చిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్లు పడి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మాంసం అమ్మకాల ద్వారా కరోనా వ్యాప్తి జరగకూడదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో సేల్స్ పై ఆంక్షలు పెట్టామని చెప్పారు.

హోటళ్లు, రెస్టారెంట్లకు జనాలు భారీగా వస్తుంటారని, అక్కడ శుభ్రత పాటించాలని వాటి యాజమాన్యాలను ఆదేశించామని తెలిపారు కలెక్టర్. మాంసహారం ద్వారా కరోనా రాదని, అయితే బాగా ఉడికించి మాత్రమే తినాలని సూచించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments