Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనా బాధితుల‌కు ప్రియాంకా చేయూత‌!

Webdunia
శనివారం, 22 మే 2021 (11:23 IST)
ఉత్తరప్రదేశ్‌లోని కరోనా బాధితులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ యూపీ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ చేయూత‌ అందించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 30 వ వ‌ర్ధంతి సందర్భంగా, ప్రియాంక గాంధీ యూపీలోని కరోనా బాధితుల చికిత్స కోసం ఒక ట్రక్కులో ఔష‌ధాల‌ను పంపించారు.

ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా సంక్షోభం స‌మ‌యంలో త‌మ నేత‌ ప్రియాంక గాంధీ సేవా భావంతో బాధితుల‌ను ఆదుకుంటున్నార‌న్నారు.
 
యూపీలో ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డ‌టంతో ప్రియాంక గాంధీ  ఛత్తీస్‌గ‌ఢ్‌ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ఇక్క‌డ‌కు పంపార‌న్నారు. త‌ద్వారా వందలాది మంది బాధితులు త‌మ ప్రాణాలు కాపాడుకోగ‌లిగార‌న్నారు.

యూపీ రాజధాని లక్నోతో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్న‌వారికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్రియాంకా గాంధీ పంపిన ట్ర‌క్కులో సుమారు 50 వేల కరోనా హోమ్ ఐసోలేషన్ కిట్‌లు ఉన్నాయ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments