Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ యాత్ర: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రియాంకా గాంధీ..

సెల్వి
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (19:38 IST)
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. రాహుల్‌ తలపెట్టిన యాత్రలో పాల్గొనేందుకు ప్లాన్‌ చేస్తుండగా ప్రియాంక గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో శుక్రవారం జరిగే పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరడం లేదని చెప్పారు.
 
రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించింది. యాత్ర బీహార్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ప్రియాంక ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో తన సోదరుడితో చేరాల్సి ఉందని వర్గాలు తెలిపాయి.
 
అయితే ఆమె ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు రాహుల్ నాయకత్వం వహిస్తున్నారు. యాత్ర ప్రస్తుతం బీహార్ మీదుగా సాగుతోంది. ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు, ఆ తర్వాత మళ్లీ ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు ఈ యాత్ర రాష్ట్రంలో ప్రయాణిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments