Webdunia - Bharat's app for daily news and videos

Install App

Priyanka Gandhi Dosa-Making.. మైసూరులో దోసెలను సిద్ధం చేసిన మాస్టర్ చెఫ్

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (17:20 IST)
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేవలం రాజకీయ నాయకురాలే కాదు. ప్రతిభ కలిగిన మహిళ. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో, మైసూరులోని వంటలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపారు. 
 
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, మరికొంత మందితో కలిసి ఆమె రుచికరమైన ఇడ్లీలు, దోసెలను ఆస్వాదించడానికి ప్రసిద్ధ మైలారీ హోటల్‌ను సందర్శించారు.
 
ఈ మేరకు ప్రియాంక గాంధీ దోసెలను తయారీ చేయడంపై ఆసక్తి కనబరిచారు. రెస్టారెంట్ యజమాని పర్మిషన్‌తో ఆమె తవాపై పిండిని పోసి, దానిని సూపర్ దోసెగా సిద్ధం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments