Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీని దేశద్రోహి అంటారా? బీజేపీపై ప్రియాంకా గాంధీ ఫైర్

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (09:04 IST)
ఇటీవల పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తన సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సమర్థిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ కుటుంబాన్ని 'మీర్‌ జాఫర్‌' అని అవమానించినా, వారి రక్తంతో ప్రజాస్వామ్యాన్ని పోషించే వారసత్వం తమ కుటుంబానికి ఉందని, తాము తలవంచబోమని ఆమె పేర్కొన్నారు.
 
మార్చి 24న మీడియా సమావేశంలో ప్రియాంక గాంధీ ఈ అంశంపై మౌనం వీడారు. అదానీ గ్రూప్‌పై ఆందోళనలు చేసినందుకు రాహుల్ గాంధీపై బీజేపీ అనర్హత వేటు వేసిందని ఆరోపించింది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తాము పోరాడతామని ఆమె నొక్కి చెప్పారు. 
 
అదానీ గురించి మాట్లాడినందుకే తన సోదరుడు అనర్హుడయ్యాడా అంటు ప్రశ్నించారు. "అదానీ సమస్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. మా కుటుంబం ఈ దేశానికి అమరవీరుల ను అందించింది. మేము వెనక్కి తగ్గము, పోరాడుతాము" అని ఆమె అన్నారు. దేశం కోసం అమరుడైన ఓ ప్రధాని కుమారుడిని దేశద్రోహి ఎలా అంటారని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments