Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో నమాజ్ చేసిన స్కూల్ విద్యార్థులు- ప్రిన్సిపాల్

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (12:08 IST)
ఉత్తరప్రదేశ్‌లో స్కూల్ విద్యార్థులు నమాజ్ చేయడం వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్నోలోని స్కూలులో నమాజ్ చేస్తున్న విద్యార్థుల వీడియో వైరల్ కావడంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఉపాధ్యాయులకు వార్నింగ్ ఇచ్చింది. 
 
ఇంకా హిందూ సంఘాల నిరసనలతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగింది. నేపియర్ రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో కొందరు చిన్నారులు నమాజ్ చేశారు. 
 
ఇది మార్గదర్శకాలకు వ్యతిరేకం. ఈ ఘటనను బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దినేష్ కటియార్ విచారించారని ఉపాధ్యాయులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments