7న ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (06:21 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 7వతేదీన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.  జమ్మూ కశ్మీర్ 370, 35A ఆర్టికల్స్ ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించడంతో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఆర్టికల్370, 35A గురించి మోడీ మాట్లడనున్నట్లు సమాచారం.

ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలకు మోడీ ఫోన్ చేసి బిల్లుకు సపోర్ట్ చేయవలసిందిగా కొరారు. దీంతో ఆయా రాష్ట్రాల పార్టీలు బిల్లుకు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో జమ్మూ కశ్మీర్ బిల్లు పాస్ అవడం నల్లేరుమీద నడకగా మారింది.
 
 ఆర్టికల్ 370, 35Aని రద్దు చేయడం రాజ్యంగాన్ని కూని చేయడమేనని అన్నారు విపక్షనేత గులాం నబీ ఆజాద్. దీంతో పాటు సభను వాకౌట్ చేశారు కాంగ్రెస్ నేతలు. అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులో..  ఉమ్మడి జమ్మూ కశ్మీర్ ను… జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నారు.. దీంతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలితంగా, లడక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలితంగా అవనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments