Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక రూ.500, రూ. 1000 నోట్లు చిత్తు కాగితాలు, ఊడ్చేద్దాం... మోదీ సంచలనం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో స్లీపింగ్ మాత్రలు వేసుకున్నా 'నల్ల' కోటీశ్వరులకు నిద్రపట్టదు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీపావళి మరునాడు వీధుల్లో చెత్తను ఊడ్చేసినట్లుగా దేశంలో నల్లధనాన్ని ఊడ్

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (21:27 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో స్లీపింగ్ మాత్రలు వేసుకున్నా 'నల్ల' కోటీశ్వరులకు నిద్రపట్టదు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీపావళి మరునాడు వీధుల్లో చెత్తను ఊడ్చేసినట్లుగా దేశంలో నల్లధనాన్ని ఊడ్చేద్దామని ఆయన జాతినుద్దేశించి ప్రకటించారు. ఇంత పెద్ద నిర్ణయం ప్రకటించడంతో దేశంలో పెను దుమారం రేగుతోంది. 
 
ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియా, మైనింగ్ రంగాల్లో పెద్దఎత్తున నల్లధనం పేరుకుపోయిందనీ, అందువల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పడంలేదన్నారు. రూ.500, రూ.1000 లను డిసెంబర్ 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేనివారు ఎవరైనా ఉంటే తమ గుర్తింపుకార్డులు సమర్పించి మార్చి 31 లోపు వాటిని డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments