Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకూడదు.. ప్రకాష్ రాజ్

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (19:08 IST)
గుంటూరు కారంలో మూవీలో చివరిసారిగా కనిపించిన నటుడు ప్రకాష్ రాజ్, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని వెల్లడించారు. కోజికోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పార్టీలు తన భావజాలం కోసం కాకుండా ప్రధాని మోదీని విమర్శించడం వల్లే తనపై ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.
 
ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రకాష్ రాజ్ ఎప్పుడూ గొంతు చించుకుంటారు. ఆయనకు మోదీ అంటే ఇష్టం లేదనే విషయం అందరికీ తెలుసు, ప్రతిసారీ సమస్య వచ్చిన ప్రతిసారీ ఎక్స్‌లో ఆయన #JustAsking సిరీస్‌ని చూశాం.
 
బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్, రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకూడదని ఉద్ఘాటించారు. అయితే, తనను సంప్రదించిన రాజకీయ పార్టీల పేర్లను వెల్లడించలేదు. అయితే ఒత్తిడి కారణంగా తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంచానని, మోడీ బాషర్ అని ముద్ర వేయకూడదని, ఆయన సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments