Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకూడదు.. ప్రకాష్ రాజ్

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (19:08 IST)
గుంటూరు కారంలో మూవీలో చివరిసారిగా కనిపించిన నటుడు ప్రకాష్ రాజ్, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని వెల్లడించారు. కోజికోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పార్టీలు తన భావజాలం కోసం కాకుండా ప్రధాని మోదీని విమర్శించడం వల్లే తనపై ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.
 
ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రకాష్ రాజ్ ఎప్పుడూ గొంతు చించుకుంటారు. ఆయనకు మోదీ అంటే ఇష్టం లేదనే విషయం అందరికీ తెలుసు, ప్రతిసారీ సమస్య వచ్చిన ప్రతిసారీ ఎక్స్‌లో ఆయన #JustAsking సిరీస్‌ని చూశాం.
 
బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్, రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకూడదని ఉద్ఘాటించారు. అయితే, తనను సంప్రదించిన రాజకీయ పార్టీల పేర్లను వెల్లడించలేదు. అయితే ఒత్తిడి కారణంగా తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంచానని, మోడీ బాషర్ అని ముద్ర వేయకూడదని, ఆయన సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments