రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకూడదు.. ప్రకాష్ రాజ్

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (19:08 IST)
గుంటూరు కారంలో మూవీలో చివరిసారిగా కనిపించిన నటుడు ప్రకాష్ రాజ్, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని వెల్లడించారు. కోజికోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పార్టీలు తన భావజాలం కోసం కాకుండా ప్రధాని మోదీని విమర్శించడం వల్లే తనపై ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.
 
ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రకాష్ రాజ్ ఎప్పుడూ గొంతు చించుకుంటారు. ఆయనకు మోదీ అంటే ఇష్టం లేదనే విషయం అందరికీ తెలుసు, ప్రతిసారీ సమస్య వచ్చిన ప్రతిసారీ ఎక్స్‌లో ఆయన #JustAsking సిరీస్‌ని చూశాం.
 
బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్, రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకూడదని ఉద్ఘాటించారు. అయితే, తనను సంప్రదించిన రాజకీయ పార్టీల పేర్లను వెల్లడించలేదు. అయితే ఒత్తిడి కారణంగా తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంచానని, మోడీ బాషర్ అని ముద్ర వేయకూడదని, ఆయన సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

Rajinikanth : ఇద్దరు ఐకాన్లు కలవబోతున్నారు తలైవా173 కు సుందర్ సి.ఫిక్స్

Friday movies: సినిమా ప్రేమికులకు పదికిపైగా కనువిందు చేయనున్న ఈ వారం సినిమాలు

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments