Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా సాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

Webdunia
గురువారం, 21 జులై 2022 (11:41 IST)
భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. పార్లమెంట్ భవనంలో సాగుతున్న ఈ ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత విజేతను ప్రకటిస్తారు. 
 
ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత ఎంపీల ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డరులో రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు చేపడుతారు. మొత్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. అంటే సాయంత్రం 4 గంటల సమయంలో తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉంది. 
 
ఈ నెల 18వ తేదీన జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీపడుతున్నారు. వీరిలో ద్రౌపది ముర్ముకే అధిక విజయావకాశాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగుస్తుంది. 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments