Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా సాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

Webdunia
గురువారం, 21 జులై 2022 (11:41 IST)
భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. పార్లమెంట్ భవనంలో సాగుతున్న ఈ ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత విజేతను ప్రకటిస్తారు. 
 
ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత ఎంపీల ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డరులో రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు చేపడుతారు. మొత్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. అంటే సాయంత్రం 4 గంటల సమయంలో తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉంది. 
 
ఈ నెల 18వ తేదీన జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీపడుతున్నారు. వీరిలో ద్రౌపది ముర్ముకే అధిక విజయావకాశాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగుస్తుంది. 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

తర్వాతి కథనం
Show comments