Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కాంగ్రెస్‌కు మరోమారు ఘోర పరాభవం... మీరా కుమార్‌కు '0' ఓట్లు

తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా పార్లమెంట్‌ హౌస్‌లో పోలైన ఓట్లతో పాటు.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, అసొం, బీహార్‌లతో కలుపుకుని మొత్తం 11 రాష్ట

Webdunia
గురువారం, 20 జులై 2017 (15:48 IST)
తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా పార్లమెంట్‌ హౌస్‌లో పోలైన ఓట్లతో పాటు.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, అసొం, బీహార్‌లతో కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు వేసిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. 
 
ఇందులో ఎన్డీయే అభ్యర్థి రాంనాథ్ కోవింద్‌కు 60,683 ఓట్లు రాగా, ఆయనకు పోటీగా యూపీఏ తరపున పోటీ చేసిన మీరా కుమార్‌కు 22,941 ఓట్లు లభించాయి. అయితే, ఏపీలో రాంనాథ్‌కు మొత్తం 27189 ఓట్లు రాగా, మీరా కుమార్‌కు ఒక్క ఓటు కూడా దక్కలేదు. అంటే కాంగ్రెస్‌కు మరోమారు ఘోర పరాభవం ఎదురైంది. దీనికి కారణం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ లేదా ఎమ్మెల్యే లేకపోవడమే.  
 
కాగా, ఇప్పటివరకు పార్లమెంట్‌తో పాటు 11 రాష్ట్రాల్లో పోలైన ఓట్లను లెక్కించగా, ఎన్డీయే అభ్యర్థి రాంనాథ్‌కు 1389 ఓట్లు పోలయ్యాయి. వీటి విలువ 4,79,585గా ఉంది. అలాగే, యూపీఏ అభ్యర్థి మీరా కుమార్‌కు 576 ఓట్లు పోలయ్యాయి. వీటి విలువ 2,04,594గా ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments