Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న తిరుమలకు రాష్ట్రపతి

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (07:41 IST)
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శ్రీవారి దర్శనార్ధం ఈ నెల 24న తిరుమలకు రానున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు.

ఈ నెల 24వ తేదీన ఉదయం 10.45 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి తిరుపతికి చేరుకుంటారన్నారు.

అక్కడి నుంచి కారులో బయలుదేరి 11.40 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకుంటారని, మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళతారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలుకనున్నారు.
 
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన వివరాలు..
ఈ నెల 24న ఉదయం 10.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం. 11 గంటల 40 నిమిషాలకు తిరుమల చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస. 12 గంటల 40 నిమిషాలకు శ్రీవారి దర్శనం. 1:50 నిమిషాలకు తిరిగి పద్మావతి అతిథి గృహం చేరుకుని విశ్రాంతి. 3.15 నిమిషాలకు తిరుమల నుంచి తిరుపతి విమానాశ్రయానికి పయనం. 4.10గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ కు పయనం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments