Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమాభిక్షనా... ప్రసక్తేలేదు.. మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిగా తొలి మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఏడుగురిని మందిని సజీవ దహనం కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి దాఖలు చేసుకున్న మెర్సీ పిటిషన్‌ను ఆయన

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (12:21 IST)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిగా తొలి మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఏడుగురిని మందిని సజీవ దహనం కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి దాఖలు చేసుకున్న మెర్సీ పిటిషన్‌ను ఆయన కొట్టిపారేశారు. దీంతో ఆ కసాయిని ఉరిశిక్షను అమలు చేయనున్నారు.
 
బీహార్ జిల్లాలోని వైశాలి జిల్లాలో 2006లో రఘోపూర్ బ్లాక్‌కు చెందిన విజేంద్ర మహతో, ఆయన కుటుంబ సభ్యులను అతి దారుణంగా హత్య చేసి సజీవదహనం చేశాడు. ఈకేసులో 2013లో జగత్‌ రాయ్‌ అనే వ్యక్తికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 
 
అయితే తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఈ యేడాది ఏప్రిల్‌ 23వ తేదీన జగత్‌ రాయ్‌ రాష్ట్రపతి కోవింద్‌కు విజ్ఞప్తి చేసుకున్నాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన రాష్ట్రపతి దాన్ని తిరస్కరించారు. దీంతో ఆ ముద్దాయికి త్వరలోనే ఉరిశిక్షను అమలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments