Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమాభిక్షనా... ప్రసక్తేలేదు.. మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిగా తొలి మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఏడుగురిని మందిని సజీవ దహనం కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి దాఖలు చేసుకున్న మెర్సీ పిటిషన్‌ను ఆయన

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (12:21 IST)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిగా తొలి మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఏడుగురిని మందిని సజీవ దహనం కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి దాఖలు చేసుకున్న మెర్సీ పిటిషన్‌ను ఆయన కొట్టిపారేశారు. దీంతో ఆ కసాయిని ఉరిశిక్షను అమలు చేయనున్నారు.
 
బీహార్ జిల్లాలోని వైశాలి జిల్లాలో 2006లో రఘోపూర్ బ్లాక్‌కు చెందిన విజేంద్ర మహతో, ఆయన కుటుంబ సభ్యులను అతి దారుణంగా హత్య చేసి సజీవదహనం చేశాడు. ఈకేసులో 2013లో జగత్‌ రాయ్‌ అనే వ్యక్తికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 
 
అయితే తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఈ యేడాది ఏప్రిల్‌ 23వ తేదీన జగత్‌ రాయ్‌ రాష్ట్రపతి కోవింద్‌కు విజ్ఞప్తి చేసుకున్నాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన రాష్ట్రపతి దాన్ని తిరస్కరించారు. దీంతో ఆ ముద్దాయికి త్వరలోనే ఉరిశిక్షను అమలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments