Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువుకునే రోజుల్లో నేను చిలిపి పిల్లోడిని : బడిపంతులుగా మారిన ప్రణబ్ ముఖర్జీ

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (16:48 IST)
దేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బడిపంతులుగా మారిపోయారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లో ఆయన ఉపాధ్యాయుడి అవతారమెత్తి విద్యార్థులకు భారతీయ రాజకీయ చరిత్రపై పాఠాలను బోధించారు. ఆ సమయంలో విద్యార్థులతో మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో తాను చిలిపి పిల్లోడిని (నాటీ బాయ్) అంటూ చెప్పుకొచ్చారు.
 
 
గురుపూజోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా తరగతి గతిలో మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చాలా చిలిపి వాడినని, తన చేత అమ్మ బలవంతంగా పనిచేయించేదని చెబుతూ, ఆనాటి రోజులను రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. 
 
తాను చదువుకున్న రోజుల్లో కిరోసిన్‌తో వెలిగే దీపాలు మాత్రమే ఉండేవని, తాను వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన యావరేజ్ స్టూడెంట్‌ను మాత్రమేనని ప్రణబ్ వివరించారు. నిత్యమూ పాఠశాలకు వెళ్లేందుకు 5 కి.మీ నడిచేవాడినని చెప్పుకొచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

Show comments