Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయం... రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కేస్తారో తెలుసా?

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కిస్తారన్నది చూస్తే... దేశంలో మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓ

Webdunia
గురువారం, 20 జులై 2017 (13:17 IST)
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కిస్తారన్నది చూస్తే... దేశంలో మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓటు హక్కు వుంది.
 
వీరిలో 99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటైన 32 పోలింగ్ స్టేషన్ల నుంచి తెచ్చిన బ్యాలెట్ బాక్సులన్నీ పార్లమెంటుకు చేరుకున్నాయి. వాటిని ఒక్కొక్కదాన్ని తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ సాయంత్రానికి ఫలితం వెల్లడవుతుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ ఆవిష్కరించిన బ్రహ్మా ఆనందం ట్రైల‌ర్ లో కథ ఇదే

ఓ మంచి దేవుడా.అడగకుండానే అన్నీ ఇచ్చావు అంటూ విక్టరీ వెంకటేష్ ఫిలాసఫీ

పృథ్వీరాజ్‌ లైలా ప్రమోషన్ లో డైలాగ్స్ అన్నాడా, అనిపించారా?

చిరంజీవి - అనిల్ కాంబోలో మెగా చిత్రం... టైటిల్ చెప్పిన దర్శకేంద్రుడు - ఆ పేరు ఇదే...

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments