Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

సెల్వి
శనివారం, 21 డిశెంబరు 2024 (09:31 IST)
ఢిల్లీలోని రోహిణిలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ఒక భవనం టెర్రస్ నుంచి అకాల నవజాత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మధ్యాహ్నం 12.12 గంటలకు నవజాత శిశువు మృతదేహం ఉందని పిసిఆర్ కాల్ వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అది నవజాత శిశువు మృతదేహమని నిర్ధారించారు.
 
ప్రాథమిక పరీక్షలో శిశువు పూర్తిగా అభివృద్ధి చెందలేదని తేలిందని.. మృతదేహాన్ని వెంటనే ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  నిందితుడిని గుర్తించడానికి సమీపంలోని సీసీటీవీని తనిఖీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం