జస్లోక్ నర్సు ఎంత పనిచేసింది.. డెంటిస్ట్ భార్యకు గర్భస్రావం అయ్యింది.. ఎలా?

ఓ డెంటిస్ట్ భార్యకే ఈ పరిస్థితి. నర్సు నిర్లక్ష్యం కారణంగా కవలపిల్లలు పుట్టి మరణించారు. 25వారాల గర్భం ధరించిన డెంటిస్ట్ భార్యకు నర్సు అబార్షన్ ఇవ్వంతో గర్భస్రావం అయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగర

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (12:36 IST)
ఓ డెంటిస్ట్ భార్యకే ఈ పరిస్థితి. నర్సు నిర్లక్ష్యం కారణంగా కవలపిల్లలు పుట్టి మరణించారు. 25వారాల గర్భం ధరించిన డెంటిస్ట్ భార్యకు నర్సు అబార్షన్ ఇవ్వంతో గర్భస్రావం అయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలోని జస్లోక్ ఆసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కుర్లా ప్రాంతానికి చెందిన డాక్టరు తరన్నుమ్ వాసిఫ్ ఖాన్ దంతవైద్యుడిగా పనిచేస్తున్నాడు. 
 
వాసిఫ్ ఖాన్ 25 వారాల గర్భవతి అయిన తన భార్యను చికిత్స కోసం జస్లోక్ ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే ఆ వైద్యశాలలో చేరడమే తన భార్యకు శాపమైందని డెంటిస్టు వాపోతున్నాడు. జస్లోక్ ఆసుపత్రి నర్సు తన భార్యకు మిసోప్రోస్ట్ మాత్ర బదులు గర్భం పోవడానికి మైక్రోగెస్ట్ మాత్ర ఇచ్చిందని వాసిఫ్ ఖాన్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
మరో రోగికి ఇవ్వాల్సిన మాత్రలను తన భార్యకు ఇచ్చినందువల్ల తన భార్యకు గర్భస్రావం అయి కవలపిల్లలు పుట్టి మరణించారని డాక్టరు వాసిఫ్ ఖాన్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జస్లోక్ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే తన కవల పిల్లలు మరణించారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ఖాన్ కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం