Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్లోక్ నర్సు ఎంత పనిచేసింది.. డెంటిస్ట్ భార్యకు గర్భస్రావం అయ్యింది.. ఎలా?

ఓ డెంటిస్ట్ భార్యకే ఈ పరిస్థితి. నర్సు నిర్లక్ష్యం కారణంగా కవలపిల్లలు పుట్టి మరణించారు. 25వారాల గర్భం ధరించిన డెంటిస్ట్ భార్యకు నర్సు అబార్షన్ ఇవ్వంతో గర్భస్రావం అయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగర

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (12:36 IST)
ఓ డెంటిస్ట్ భార్యకే ఈ పరిస్థితి. నర్సు నిర్లక్ష్యం కారణంగా కవలపిల్లలు పుట్టి మరణించారు. 25వారాల గర్భం ధరించిన డెంటిస్ట్ భార్యకు నర్సు అబార్షన్ ఇవ్వంతో గర్భస్రావం అయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలోని జస్లోక్ ఆసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కుర్లా ప్రాంతానికి చెందిన డాక్టరు తరన్నుమ్ వాసిఫ్ ఖాన్ దంతవైద్యుడిగా పనిచేస్తున్నాడు. 
 
వాసిఫ్ ఖాన్ 25 వారాల గర్భవతి అయిన తన భార్యను చికిత్స కోసం జస్లోక్ ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే ఆ వైద్యశాలలో చేరడమే తన భార్యకు శాపమైందని డెంటిస్టు వాపోతున్నాడు. జస్లోక్ ఆసుపత్రి నర్సు తన భార్యకు మిసోప్రోస్ట్ మాత్ర బదులు గర్భం పోవడానికి మైక్రోగెస్ట్ మాత్ర ఇచ్చిందని వాసిఫ్ ఖాన్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
మరో రోగికి ఇవ్వాల్సిన మాత్రలను తన భార్యకు ఇచ్చినందువల్ల తన భార్యకు గర్భస్రావం అయి కవలపిల్లలు పుట్టి మరణించారని డాక్టరు వాసిఫ్ ఖాన్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జస్లోక్ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే తన కవల పిల్లలు మరణించారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ఖాన్ కోరారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం