Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా తిన్న గర్భిణీ మహిళతో పాటు గర్భస్థ కవలలు మృతి

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (18:16 IST)
పరోటా తిన్న గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అంతేగాకుండా ఆమె కడుపులోకి గర్భస్థ కవలలు సైతం మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, అరుప్పుకోట్టై సమీపంలోని వదువార్పట్టి అనే ప్రాంతంలో ఐదు నెలల గర్భిణీ మహిళ ఆనందతాయి పరోటా తిన్నట్లు తెలిసింది. 
 
కొద్దిసేపట్లోనే ఆమెకు కడుపులో నొప్పి ఏర్పడింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆనందతాయికి అప్పుడప్పుడు పరోటాలు తినే అలవాటుంది. 
 
భార్య అడిగిందని ఆనందతాయి భర్త.. రోడ్డు పక్కనున్న పరోటా కొనిపెట్టాడు. కానీ ఆ పరోటా తిన్న కాసేపటికే ఆమె అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చేరినా చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments