Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా తిన్న గర్భిణీ మహిళతో పాటు గర్భస్థ కవలలు మృతి

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (18:16 IST)
పరోటా తిన్న గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అంతేగాకుండా ఆమె కడుపులోకి గర్భస్థ కవలలు సైతం మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, అరుప్పుకోట్టై సమీపంలోని వదువార్పట్టి అనే ప్రాంతంలో ఐదు నెలల గర్భిణీ మహిళ ఆనందతాయి పరోటా తిన్నట్లు తెలిసింది. 
 
కొద్దిసేపట్లోనే ఆమెకు కడుపులో నొప్పి ఏర్పడింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆనందతాయికి అప్పుడప్పుడు పరోటాలు తినే అలవాటుంది. 
 
భార్య అడిగిందని ఆనందతాయి భర్త.. రోడ్డు పక్కనున్న పరోటా కొనిపెట్టాడు. కానీ ఆ పరోటా తిన్న కాసేపటికే ఆమె అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చేరినా చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ ను చూస్తు చూస్తు.. హోలీ పండుగ చేసుకున్న ఆర్టిస్ట్

కథే హీరోగా కాఫీ విత్ ఏ కిల్లర్ - ఓటిటి లోనే చేయాలని పట్టు పట్టా : ఆర్ పి పట్నాయక్

అంజనాదేవి పుట్టినరోజు వేడుకలు.. మెగా ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ (video)

వాయిదా పడ్డ రామ్ గోపాల్ వర్మ శారీ నుండి ఎగిరే గువ్వలాగా.. సాంగ్ రిలీజ్

సల్మాన్ ఖాన్- అమీషా పటేల్ పెళ్లి చేసుకుని.. పిల్లలు కంటున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments