Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణుడు రోమియో వ్యాఖ్యలు : క్షమాపణలు చెప్పిన ప్రశాంత్ భూషణ్

హిందూ ప్రజలు ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణుడుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ వెనక్కి తగ్గారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాణలు చెప్పారు. మహిళలను వేధించేవారి భరతంపట్టేందు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (14:26 IST)
హిందూ ప్రజలు ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణుడుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ వెనక్కి తగ్గారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాణలు చెప్పారు. మహిళలను వేధించేవారి భరతంపట్టేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్‌లపై ఆయన స్పందిస్తూ "రోమియో కేవలం ఒక్క అమ్మాయినే ప్రేమించాడు. మరోవైపు కృష్ణుడు పేరుమోసిన ఈవ్‌ టీజర్‌ (అమ్మాయిలను ఏడిపించేవాడు). ఈ లెక్కన యోగి ఆదిత్యనాథ్‌కు తన యాంటీ రోమియో స్క్వాడ్స్‌ను యాంటీ కృష్ణా స్క్వాడ్స్‌ అనే దమ్ముందా?" అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. శ్రీకృష్ణుడుతో పాటు.. యాంటీ రోమియా స్క్వాడ్స్‌పై తాను చేసిన వ్యాఖ్యలు ఎంతో మందిని బాధించాయనే విషయాన్ని గ్రహించారు. అందుకే.. క్షమాపణలు చెపుతూ.. ఆ ట్వీట్స్‌ను డిలీట్ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments