Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగ్రహాలయ మ్యూజియంను ప్రారంభించిన ప్రధానమంత్రి

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (14:30 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సంగ్రాహాలయ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ మ్యూజియంను ప్రారంభించి తొలి టికెట్‌ను మోదీ కొనుగోలు చేశారు. కాగా, ఈ మ్యూజియాన్ని ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన 14 మంది ప్రధానులకు మోడీ అంకితమిచ్చారు. 
 
గత ప్రధానుల జీవిత కథలు, వివిధ సవాళ్లు ఎదురైనప్పుడు దేశాన్ని ఎలా నడిపించారో తెలియజేసేలా మ్యూజియాన్ని రూపొందించారు. 14 మంది ప్రధానుల గురించి అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ మ్యూజియాన్ని నిర్మించినట్లు తెలిపారు. 
 
ఈ మ్యూజియంలో తొలి దేశ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు, ఆయన సేవల సంబంధించి చిత్రాలున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి ఆయనకు లభించిన అనేక బహుమతులను తొలిసారిగా ప్రదర్శించారు.
 
అలాగే దేశ చరిత్ర, స్వాతంత్య్ర సంగ్రామం నాటి కథనాలు కూడా మ్యూజియంలో పొందుపరిచారు. పార్టీలకతీతంగా ప్రధానుల సహకారాన్ని గుర్తించడమే దీని ఉద్దేశమని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments