Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక రైతులా మజాకా.. మొసలితో రోడ్డుపైకొచ్చారు..

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (16:22 IST)
కర్ణాటక రైతులు కరెంటు కోతలపై భగ్గుమంటూ.. ఏకంగా మొసలితో నిరసన చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. తమకు కనీసం రోజుకు 5 గంటలు కూడా కరెంటు సరఫరా చెయ్యట్లేదని ఆగ్రహించిన రైతులు.. కరెంటు ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. 
 
రైతులు తమతోపాటూ.. పురుగు మందు డబ్బాలు, ఎండిపోయిన వరి మొక్కలను తీసుకొచ్చారు. పోలీసులు రైతులను రోడ్డుపై నుంచి పంపేయాలని ప్రయత్నించారు. 
 
దీంతో ఆగ్రహించిన రైతులు.. విజయాపూర్ జిల్లాలోని హెస్కామ్ కరెంటు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. కానీ పోలీసులు బలంగా అడ్డుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments