Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 14 సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 144 జారీ.. ఎక్కడ?

Webdunia
గురువారం, 11 మే 2023 (22:59 IST)
144
కర్ణాటకలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. మంగళూరులోని మూడుశెట్టె ప్రాంతంలో పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఒక పోలీసు సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ ఘర్షణ తర్వాత, నగరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఐదు పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతంలో సెక్షన్ 144 జారీ చేయబడింది. మే 14 సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధాజ్ఞ అమలులో ఉంటుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments