Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 14 సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 144 జారీ.. ఎక్కడ?

Webdunia
గురువారం, 11 మే 2023 (22:59 IST)
144
కర్ణాటకలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. మంగళూరులోని మూడుశెట్టె ప్రాంతంలో పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఒక పోలీసు సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ ఘర్షణ తర్వాత, నగరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఐదు పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతంలో సెక్షన్ 144 జారీ చేయబడింది. మే 14 సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధాజ్ఞ అమలులో ఉంటుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments