Webdunia - Bharat's app for daily news and videos

Install App

తస్మాత్ జాగ్రత్త... ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకే?

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (11:04 IST)
కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల నిబంధన ఒకటి ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు లేదా రూ.వెయ్యి అపరాధం చెల్లించాలన్నది ఆ నిబంధనగా ఉంది. ఈ నిబంధనను ఇపుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీన్ని రద్దు చేయాలంటూ సునీల్ ఆహ్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
సాధారణంగా ఎన్నికల పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఇందులో ఉండే ఒక బటన్ నొక్కితే వీవీప్యాట్‌లో మరో గుర్తుకనబడిందని అనేక మంది ఆరోపిస్తున్నారు. 
 
అయితే, ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఓటరు ఏ గుర్తుపై అయితే బటన్ నొక్కుతాడో వీవీప్యాట్‌లో కూడా అదే గుర్తుపడిందని చెప్పాల్సిందే. మరో గుర్తుకు పడిందని చెబితే మాత్రం ఆరు నెలలు జైలుశిక్ష లేదా రూ.1000 వెయ్యి అపరాధం చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఇదే కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధన. ఈ నిబంధనపై సునీల్ ఆహ్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments