Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి..

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (14:24 IST)
పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్‌తో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అమృతసర్-భటిండా హైవేలోని సర్హాలి పోలీస్ స్టేషన్‌పై తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
రాకెట్ లాంచ్ రకం ఆయుధంతో జరిగిన ఈ దాడిలో భవనం కొంత ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరలో వున్న స్టేషన్‌పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర కూడా వుండొచ్చునని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. 
 
ఈ ఏడాది మేలో ఏకంగా మొహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపైనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఉగ్రవాదులు ఇలాగే తేలికపాటి రాకెట్‌తో దాడికి పాల్పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments