Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20లక్షల లంచం తీసుకున్న ఈడీ అధికారి.. మదురైలో అరెస్ట్

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (13:00 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి నుంచి 20 లక్షల రూపాయల లంచం తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని మదురైలో పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 విచారణలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాలు, అధికారుల నివాసాల్లో కూడా పోలీసు అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో పలు కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కాయి. 
 
కాగా, తమిళనాడులో ‘ఈడీ’ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి. అరెస్టు చేసిన అధికారి అంకిత్ తివారీగా గుర్తించబడ్డారు. డిసెంబర్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments