Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో పోలీస్ అరెస్టు - ప్రజల సంబరాలు(వీడియో)

తమిళనాడులో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కడలూరు జిల్లా విరుదాచలంకు సమీపంలోని మంగళం పేట్టయ్ పోలీస్టేషనులో సిఐగా పనిచేస్తున్న తమిళ్ మారన్ 50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సిఐను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకోవడంతో మంగళం

Webdunia
గురువారం, 27 జులై 2017 (22:23 IST)
తమిళనాడులో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కడలూరు జిల్లా విరుదాచలంకు సమీపంలోని మంగళం పేట్టయ్ పోలీస్టేషనులో సిఐగా పనిచేస్తున్న తమిళ్ మారన్ 50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సిఐను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకోవడంతో మంగళం పేట్టయ్ ప్రాంతానికి చెందిన ప్రజలు పోలీస్టేషన్ ముందు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి డ్యాన్సులు వేశారు. అంతటితో ఆగలేదు.. స్టేషన్ లోని మిగిలిన సిబ్బందికి స్వీట్లు కూడా పంచారు.
 
గతంలో ప్రతి కేసుకు సంబంధించి సిఐగా ఉన్న తమిళ్ మారన్ లంచం తీసుకుంటే తప్ప పనిచేసేవారు కాదని, దాంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించేవారని అక్కడి ప్రాంత వాసులు చెబుతున్నారు. సిఐని అరెస్టు చేసిన తరువాత మంగళం పేట్టయ్ వాసులు చేసుకున్న సంబరాలు చూసిన పొరుగున వున్న గ్రామాల ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments