Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి... 13 మంది అరెస్టు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (11:25 IST)
ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్లదాడి చేసిన కేసులో ఆ రాష్ట్ర పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ వెల్లడించారు. 
 
వాస్తవానికి గయాలో సీఎం నితీశ్ కుమార్ సోమవారం పర్యటించాల్సివుంది. దీంతో ఆదివారం సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే, కొందరు యువకులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గయా హైవేపై ధర్నాకు దిగారు. ఆ సమయంలోనే సీఎం కాన్వాయ్ కార్లు అటుగా రావడంతో ఆందోళనకారులు ఆ కార్లపై రాళ్లదాడి చేశారు. 
 
అయితే, ఈ రాళ్ళదాడి సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అయినప్పటికీ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి 13 మంది నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments