దడపుట్టిస్తున్న 'ఒమిక్రాన్' : ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక భేటీ

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (11:02 IST)
ప్రపంచాన్ని మరోమారు కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన బి.1.1.529 వణికిస్తోంది. ఈ వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్ సంస్థ ఒమిక్రాన్ అనే పేరును ఖరారు చేసింది. ఈ వేరియంట్ ఆఫ్రికా దేశాలను భయపెడుతోంది. దీంతో ఈ దేశాలపై ప్రపంచ దేశాలు ట్రావెన్ బ్యాన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 
 
ఇందులో ఒమిక్రాన్ వేరియంట్‌పై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఈ వేరియంట్‌లో 32 మ్యుూటేషన్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా, కరోనా వైరస్ వచ్చిన వారికి కూడా ఇది సోకుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో ఈ వేరియంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments