Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు చేతిలోనే ఐదేళ్లూ అనేక అవమానాలు పడ్డా.. మోడీ అన్న మాటలు నిజమే : ములాయం సింగ్‌

ఐదేళ్ళ పాటు తన తనయుడు చేతిలో అనేక అవమానాలు పడినట్టు, ఈ విషయంలో గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలన్నీ నిజమని ఎస్పీ అధినేత ములాయం సింగ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ‘తండ్రికి ద్రోహం చేసేవాడు ప్

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (16:17 IST)
ఐదేళ్ళ పాటు తన తనయుడు చేతిలో అనేక అవమానాలు పడినట్టు, ఈ విషయంలో గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలన్నీ నిజమని ఎస్పీ అధినేత ములాయం సింగ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ‘తండ్రికి ద్రోహం చేసేవాడు ప్రజలకు న్యాయం చేయలేడు అన్న మాట నిజమే’ అని ములాయం మీడియాతో అన్నారు. 
 
ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కన్నౌజ్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నప్పుడు అఖిలేశ్‌ గురించి ఇదేవిధంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు సొంత ప్రాంతంలోనే శాసనసభ్యులతో ప్రత్యేక విందు కార్యక్రమం రద్దు చేయడం తనకు అవమానకరంగా ఉందని.. గత ఐదేళ్లలో ఇంత అవమానం పడింది లేదన్నారు. ములాయం అఖిలేశ్‌ను ఎద్దేవాచేస్తూ మోడీ మాటలు నిజమేనంటూ సమర్ధించారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments