Webdunia - Bharat's app for daily news and videos

Install App

యదువంశీయులు ఆవు మాంసం తింటారా? : నరేంద్ర మోడీ ప్రశ్న

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (17:17 IST)
ప్రకంపనలు రేపుతున్న బీఫ్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. హిందువులంతా బీఫ్ ఆరగిస్తారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాలుగు బహిరంగ సభల్లో పాల్గొన్న మోడీ.. తనదైనశైలిలో ఈ అంశంపై స్పందించారు.
 
ఇదే అంశంపై మోడీ ప్రసంగిస్తూ.. 'లాలూ బీహార్ ప్రజలందరినీ అవమానించారు. ముఖ్యంగా ఆయన కులస్తులైన యదువంశీయులను... తనను పదవిలో కూర్చోబెట్టిన వారిని గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నించారు. "యాదవులు తింటారా? ఆయనన్న మాటలు మొత్తం యాదవులు, బీహార్ ప్రజలకు అవమానం కాదా?" అని ప్రశ్నించారు. కాగా, దాద్రిలో బీఫ్ తిన్నాడని వ్యక్తిని హత్య చేసిన సంఘటనను మాత్రం మోడీ ప్రస్తావించలేదు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments