Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాతో మోడీ సమావేశం : థ్యాంక్స్ అండ్ దీపావళి విషెస్

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (16:38 IST)
ప్రధాని నరేంద్రమోడీ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యాలయంలో నరేంద్రమోడీ సంపాదకులు, విలేకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 
 
తమ పనితీరు వల్లే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో విజయం సాధించామని మోడీ వ్యాఖ్యానించారు. మీడియాతో తాము సత్సంబంధాలను నెరపుతామని ప్రకటించారు. 
 
ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దివాలీ మిలాన్‌ను పురస్కరించుకుని తొలిసారి మీడియాతో భేటీ అయిన మోడీ పలు అంశాలను ప్రస్తావించారు. 
 
దేశ రూపురేఖలు మార్చేందుకు తాము కంకణబద్ధులమై ఉన్నామని, అందుకు సహకారం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీడియా ప్రతినిధులను కోరారు. అలాగే క్లీన్ ఇండియాలో మీడియా కూడా పాలుపంచుకోవాలని, తద్వారా దేశానికి మీడియా సేవ చేసినట్లు అవుతుందని మోడీ వ్యాఖ్యానించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments