Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామమందిర నిర్మాణంతో భారత్‌లో ఐఎస్ విస్తరణకు బ్రేక్ పడ్డట్టే!: తొగాడియా

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2015 (13:44 IST)
భారత్ మరో సిరియాగా మారకుండా ఉండాలంటే రామ మందిరం నిర్మాణాన్ని చేపట్టాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు. దేశంలో హిందువులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, అసలు హిందువుల మాట వినే నాథుడే కరవయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో జరుగుతున్న వీహెచ్‌పీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సోమవారం తొగాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
రామమందిర నిర్మాణంతో భారత్‌లో ఐఎస్ విస్తరణకు అడ్డుకట్ట పడినట్టేనని కూడా తొగాడియా వ్యాఖ్యానించారు. ఒక్క ఉగ్రవాద విస్తరణకు అడ్డుకట్ట పడటమే కాకుండా రామ మందిర నిర్మాణంతో దేశ ఆర్థికాభివృద్ధి కూడా సాధ్యపడుతుందని తొగాడియా పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం పార్లమెంటులో ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments