Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ' పార్థీవ దేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అశ్రు నివాళి... శశికళకు ఓదార్పు

తమిళనాడు ప్రజలను శోక సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ముఖ్యమంత్రి జయలలిత భౌతిక కాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మంగళవారం నాడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ప్రధాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు క

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (14:03 IST)
తమిళనాడు ప్రజలను శోక సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ముఖ్యమంత్రి జయలలిత భౌతిక కాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మంగళవారం నాడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ప్రధాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కడసారి వీడ్కోలు పలికారు. జయ భౌతిక కాయాన్ని చూసి ఆయన కళ్లు చమర్చాయి.
 
ప్రధానమంత్రి మోదీ వెంట కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావులు ఉన్నారు. కొత్తగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళలను మోదీ ఓదార్చారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరవుతారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments