Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి చిన్న విషయానికి మోడీ స్పందించాలా : లలిత్ గేట్‌పై వీకే సింగ్

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (16:12 IST)
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనంగా ఉడటంపట్ల విపక్ష పార్టీలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తుంటే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి వీకే సింగ్ స్పందిస్తూ... ప్రతి చిన్న విషయానికి ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదన్నారు. 
 
'మాట్లాడాలి, మాట్లాడాలి... అంటూ ఎందుకాయనను బలవంతం చేస్తారు? ప్రతి దానికి స్పందించడం సరికాదు కూడా. ఏదో న్యూస్ చానల్లో మరేదో ప్రసారమైతే దాని మీద ప్రధాని మాట్లాడాలా?... ప్రధాని మాట్లాడాలంటే తగిన సమయం రావాలి' అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై చానళ్లు కొన్నిరోజులుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని, ఆ విధమైన కథనాలు ప్రసారం చేయాలంటూ ఆయా చానళ్లకు కాంట్రాక్టు ఎవరిచ్చారని వీకే సింగ్ ఎదురుదాడికి దిగారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments