Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహుళ అనుసంధానం లక్ష్యంగా పీఎం గతిశక్తి ఆవిష్కరణ : ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (17:02 IST)
దేశవ్యాప్తంగా బహుళ అనుసంధానం లక్ష్యంగా ‘ప్రధానమంత్రి గతిశక్తి’ కార్యక్రమాన్ని పీఎం నరేంద్ర మోడీ ప్రగతి మైదానంలో బుధవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికను ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, ఈ ప్రణాళిక ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకంలో ముఖ్యమైన భాగమన్నారు. ఈ ప్రాజెక్టు కింద రూ.100 లక్షల కోట్ల విలువైన ప్రణాళిక రూపొందించనట్లు తెలిపారు. 
 
1.5 ట్రిలియన్ డాలర్ల జాతీయ మౌళిక సదుపాయలకు సంబంధించి ప్రాజెక్టులకు మరింత శక్తిని అందించనుందన్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం చూపిందన్నారు.
 
దేశంలో లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడం, సరుకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే ‘ప్రధాన మంత్రి గతిశక్తి’ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments