Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబర్మతి తీరాన చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ విందు

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (22:35 IST)
గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందర్శించారు. సతీసమేతంగా మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన జిన్ పింగ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబర్మతీ ఆశ్రమంలో బుధవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో చైనా అధ్యక్షుడు ఆయన సతీమణి ప్రధాని పాల్గొన్నారు. సబర్మతీ తీరాన ప్రధాని ఇచ్చిన ప్రత్యేక విందులో జిన్ పింగ్ పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments