Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా కుట్రలకు అడ్డుకట్టే లక్ష్యంగా జపాన్‌లో జీ7 సదస్సు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (14:28 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు వెళుతున్నారు. డ్రాగన్ కంట్రీ చైనా కుట్రలను అడ్డుకోవడమే లక్ష్యంగా క్వాడ్ సస్థ సమావేశం భేటీ జపాన్ వేదికగా జీ7 సదస్సు జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఆయన జపాన్ వెళ్లనున్నారు.  
 
ఇందుకోసం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జపాన్ వేదికగా శిఖరాగ్ర సదస్సు జరుగనుది. జపాన్ ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే జీ7 దేశాల అధిపతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. 
 
ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు, ఆహారం, ఎరువులు, ఇంధన భద్రత, ఆరోగ్యం, లింగ సమానత్వం, వాతావరణ మార్పుల తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments