చైనా కుట్రలకు అడ్డుకట్టే లక్ష్యంగా జపాన్‌లో జీ7 సదస్సు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (14:28 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు వెళుతున్నారు. డ్రాగన్ కంట్రీ చైనా కుట్రలను అడ్డుకోవడమే లక్ష్యంగా క్వాడ్ సస్థ సమావేశం భేటీ జపాన్ వేదికగా జీ7 సదస్సు జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఆయన జపాన్ వెళ్లనున్నారు.  
 
ఇందుకోసం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జపాన్ వేదికగా శిఖరాగ్ర సదస్సు జరుగనుది. జపాన్ ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే జీ7 దేశాల అధిపతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. 
 
ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు, ఆహారం, ఎరువులు, ఇంధన భద్రత, ఆరోగ్యం, లింగ సమానత్వం, వాతావరణ మార్పుల తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments