Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 18న వారణాసిలో ప్రధాన మంత్రి పర్యటన

సెల్వి
మంగళవారం, 11 జూన్ 2024 (11:28 IST)
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 18న వారణాసిలో పర్యటించనున్నారు. అక్కడ రైతు సదస్సులో ప్రసంగించనున్నారు. కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం ఇదే తొలిసారి అని బీజేపీ కాశీ ప్రాంత అధ్యక్షుడు దిలీప్ పటేల్ అన్నారు.
 
కాశీ ప్రాంత భాజపా మీడియా ఇంచార్జి నవరతన్ రాఠీ మాట్లాడుతూ రొహనియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే రైతు సదస్సుకు వేదికను ఎంపిక చేసేందుకు కాశీ ప్రాంత భాజపా కసరత్తు చేస్తోందన్నారు.
 
ప్రధాని పర్యటనకు సంబంధించిన సన్నాహక ప్రణాళికపై చర్చించేందుకు వారణాసి బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం గులాబ్ బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది.
 
కిసాన్ సమ్మేళన్‌లో ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోదీ బాబా కాశీ విశ్వనాథ్‌కు ప్రార్థనలు చేస్తారని, దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతికి హాజరవుతారని పటేల్ తెలిపారు.ో

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments