Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 18న వారణాసిలో ప్రధాన మంత్రి పర్యటన

సెల్వి
మంగళవారం, 11 జూన్ 2024 (11:28 IST)
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 18న వారణాసిలో పర్యటించనున్నారు. అక్కడ రైతు సదస్సులో ప్రసంగించనున్నారు. కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం ఇదే తొలిసారి అని బీజేపీ కాశీ ప్రాంత అధ్యక్షుడు దిలీప్ పటేల్ అన్నారు.
 
కాశీ ప్రాంత భాజపా మీడియా ఇంచార్జి నవరతన్ రాఠీ మాట్లాడుతూ రొహనియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే రైతు సదస్సుకు వేదికను ఎంపిక చేసేందుకు కాశీ ప్రాంత భాజపా కసరత్తు చేస్తోందన్నారు.
 
ప్రధాని పర్యటనకు సంబంధించిన సన్నాహక ప్రణాళికపై చర్చించేందుకు వారణాసి బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం గులాబ్ బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది.
 
కిసాన్ సమ్మేళన్‌లో ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోదీ బాబా కాశీ విశ్వనాథ్‌కు ప్రార్థనలు చేస్తారని, దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతికి హాజరవుతారని పటేల్ తెలిపారు.ో

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments