Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర పారామిలటరీకే పరిమితం.. ఇక రాష్ట్ర పోలీస్ పిల్లలకూ ఉపకారవేతనం పెంపు

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (11:33 IST)
కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రెండో సారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకారం తర్వాత కొత్తగా కొలువు దీరిన కేంద్ర మంత్రులతో తొలిసారి సమావేశం నిర్వహించారు.

భారత రక్షణ నిధి ద్వారా ఉపకార వేతనాలు ఇచ్చే కార్యక్రమంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాలురకు ఇప్పటి వరకు ఉన్న ఉపకార వేతనం రూ. 2 వేల నుంచి రూ.2500లకు పెంచారు. 
 
బాలికలకు రూ.2250 నుంచి రూ.3000లకు పెంచారు. ఇప్పటి వరకు కేంద్ర పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన్న ఉపకార వేతనాలు రాష్ట్రాలకూ విస్తరించారు. రాష్ట్ర పోలీసు విభాగానికి కూడా ఉపకారవేతనాలు వర్తించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏడాదికి రాష్ట్రం నుంచి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగం పిల్లలను ఎంపిక చేసి వారికి ఉపకార వేతనాలు అందిస్తారు. వీటన్నింటికి కేంద్ర హోంశాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా ఉండనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్ జడ్జిగా సీజన్ 4 తో వచ్చేసిన ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్

దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఎక్కడ?

కొత్త లోకా: చాప్టర్ వన్ – చంద్ర రివ్యూ, దుల్కర్ సల్మాన్, కల్యాణీ ప్రియదర్శన్ కు మార్కులు

Allu Family: విశాఖలో చిక్కుకున్న పవన్ కల్యాణ్.. వైరల్ అవుతున్న పాత ఫోటోలు

అల్లు కనకరత్నం కు నివాళి అర్పించిన రామ్ చరణ్, అన్నాలెజినోవా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments