Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ సోదరుడికి కిడ్నీ సమస్య - చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (14:09 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈయన కిడ్నీ సంబంధిత సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు. దీనికి చికిత్స చేయించుకునేందుకు చెన్నైకు రాగా, ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. 
 
ఇటీవల ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి, మదురై, రామేశ్వరం తదితర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన చెన్నై ఆస్పత్రిలో చేరారు. 
 
తాగా హీరాబెన్, దామోదర్ దాస్ ముల్‌చంద్ మోడీలకు ఈయన నాలుగో సంతానం. అహ్మదాబాద్‌లో ఓ కిరాణ, టైర్ షోరూమ్‌ను నడుపుతున్నారు. గత యేడాది డిసెంబరు నెలలో కర్నాటక రాష్ట్రంలోని మైసూరు పర్యటనలో ఉన్నపుడు ఆయన కారు ప్రమాదానికి గురైంది. తన కుటుంబ సభ్యులతో కలిసి బందీపూర్ నుంచి మైసూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments